పాలసునకైన యాపద
జాలిబండి తీర్చతగదు సర్వజ్ఞునకున్
దే లగ్ని బడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ.
భావం:-
అన్నియును తెలిసినవాడయునను,తేలు నిప్పులో బడినపుడు విచారము నొంది దనిని రక్షించుటకై పట్టుకొన్నచో,అది మేలునెంచకకుట్టును.అట్లే దుర్జనుడు కీడు వచ్చినపుడు జాలితో రక్షించినచో వాడు తిరిగి కీడే చేయును.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి